
ఆధునిక తెలంగాణ కవులు
Telangana History in Telugu | History in Telugu
తెలంగాణ రాష్ట్రంలోని ఆధునిక కవులు తమ యొక్క రచనల ద్వారా ప్రజల్ని చైతన్య పరచడమే కాకుండా వారిని జాగృతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. నిజాం పాలనలో తీవ్ర బాదలు అనుభవిస్తున్న కాలంలో తమ రచనల ద్వారా స్వాతంత్రోద్యమం వైపు మళ్లేలా చేశారు. అందులో కొందరి గురించి తెలుసుకుందాం .. !
➠ కాళోజీ నారాయణరావు :
కాళోజీ నారాయణ రావు 09 సెప్టెంబర్ 1914 రోజున వరంగల్ జిల్లాలోని మడికొండలో జన్మించారు. ఇతను ఆర్య సమాజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నారు. 08 అగస్టు 1946 రోజున మొగిలయ్య జాతీయ జెండాను ఎగురవేసినందుకు రజాకార్లు నరికివేశారు. ఈ సందర్భంగా నిజాం నవాబును ప్రశ్నించినందుకు కాళోజిని 3 నెలలపాటు బహిష్కరించారు. తనను జైల్లో వేయడంతో జైలు జీవితంలో గ్రంథాలను రచించారు. అనేక గ్రంథాలను అనువధించారు. తెలంగాణ మాండలికాలకు తన రచనల్లో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈయన పుట్టినరోజును 09 సెప్టెంబర్ రోజున తెలంగాణ మాండలిక దినోత్సవంగా జరుపుకుంటారు. కాళోజి నారాయణరావు తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో అనేర రచనలు చేశారు. కాళోజికి గౌరవ డాక్టరేట్తో పాటు పద్మవిభూషణ్ లభించింది. ఈయన చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం వైద్యవిశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పేరు పెట్టింది.
కాళోజీ రచనలు
- అణాకతలు
- కాళోజీ కథలు
- పార్ధీవన్యాయం
- నా గొడవ
- తుది విజయం
- మనది నిజం
- జీవన గీతం
- తెలంగాణ ఉద్యమ కవితలు
- బాపు బాపు బాపు
➠ వట్టికోట ఆళ్వారు స్వామి :
Also Read :
రచనలు
- ప్రజల మనిషి
- గంగు (తెలంగాణ తొలి నవల)
- జైలు లోపల (కథల సంపుటి)
- రామప్పతల్లి (వ్యాస సంపుటి)
- తెలుగుతల్లి (మాసపత్రిక)
➠ దాశరథి కృష్ణమాచార్యులు :
రచనలు
- రుద్రవీణ
- అగ్నిధార
- ధ్వజమెత్తిన ప్రజ
- మహాంద్రోదయం
- మార్పు నా తీర్పు
- ఆలోచనాలోచనలు
- తిమిరంతో సమరం
➠ సుద్దాల హనుమంతు :
➠ దాశరథి రంగాచార్య :
రచనలు
- చిల్లర దేవుళ్లు
- మోదుగు పూలు
- జనపదం
0 Comments