ఎం.ఐ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ (MI Scholarship Programme)
‘‘షియోమి ఇండియా’’ మోబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, గృహోపకరణాలు మరియు ఇతర వస్తువుల ఉత్పత్తిలో పేరేన్నికగన్న మల్టినేషనల్ కంపనీ. తన సి.ఎస్.ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి) లో భాగంగా విద్యార్థినివిద్యార్థుకు ఈ స్కాలర్షిప్ అందిస్తుంది.
‘‘ఎం.ఐ’’ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ షియోమి ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. చదువులో ఉత్తమ ఫలితాలు సాధించి పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ పై చదువులు చదవడానికి ఇబ్బందు పడుతున్న నిరుపేద విద్యార్థినివిద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ కింద 70 శాతం మార్కులు సాధించి 11వ, 12వ మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ పై చదువులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి ఇట్టి ఉపకార వేతనం అందించడం జరుగుతుంది.
ఉపకార వేతనం మొత్తం :
- 3,800 రూపాయల వరకు (11 మరియు 12వ తరగతి)
- 5,800 రూపాయల వరకు (డిగ్రీ)
అర్హతలు :
1) భారతదేశ విద్యార్థినివిద్యార్థులు అయి ఉండాలి
2) 11వ, 12వ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అయి ఉండాలి.
3) 70 శాతం మార్కుతో ఉత్తీర్ణత సాధించాలి
కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
1) పాస్పోర్టు సైజు ఫోటో
2) మార్కుల మెమో
3) గుర్తింపు ధృవపత్రం ( ఆధార్ కార్డు)
4) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న అడ్మిషన్ గుర్తింపు కార్డు ( అడ్మిషన్ లెటర్/ ఐడి కార్డు/ బోనఫైడ్ సర్టిఫికేట్)
5) ప్రస్తుత సంవత్సరం చదువుతున్న ఫీజు రశీదు
6) అభ్యర్థి బ్యాంక్ ఖాతా బుక్ / క్యాన్సల్ చెక్
7) ఆదాయం సర్టిఫికేట్ / అఫిడవిట్
చివరి తేది.30-04-2021
For Online Apply visit Rajanna Xerox & D.T.P Centre
0 Comments