
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు
List of Vijayanagara Kings in Telugu Indian History
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
విజయనగర సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుంగుభద్ర నది ఒడ్డున ఆవిర్భవించింది. ఈ సామ్రాజ్యాన్ని విద్యారణ్య స్వామి ఆశీస్సులతో 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని కొలిచేవారు. విజయనగర సామ్రాజ్యం దాదాపు 300 సంవత్సరాలకు పైగా విరాజిల్లింది. హరిహరబుక్క రాయలు తర్వాత సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలకు చెందిన రాజులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఇందులో కొందరు రాజులు కన్నడ భాష మాట్లాడగా, శ్రీ కృష్ణదేవరాయలు రాజు మాత్రం తెలుగుకి ప్రాధాన్యమిచ్చాడు.
➺ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు :
- హరిహరరాయలు (1336 - 1357)
- మొదటి బుక్క రాయలు (1357 - 1377)
- రెండవ హరిహరరాయలు (1377 - 1404)
- రెండవ దేవరాయలు (1426 - 1446)
- సాళువ నర్సింహరాయలు (1486 - 1491)
- శ్రీకృష్ణదేవరాయలు (1509 - 1529)
- అచ్యుత రాయలు (1529 - 1542)
- ఆలియారామరాయలు (1543 - 1565)
- వెంకటపతిరాయలు (1585 - 1614)
0 Comments