జాగీర్లు
తెలంగాణలోని నిజాం పరిపాలన కాలంలో నిజాం నవాబుకు ప్రత్యేకంగా సేవ చేసిన వారికి లేదా ఆ వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి దాన రూపంలో భూములను ఇవ్వడం జరిగింది. ఇట్టి దానం ఇచ్చిన భూములను ‘‘జాగీర్లు’’ అనే వారు.
తెలంగాణలోని నిజాం పరిపాలన కాలంలో నిజాం నవాబుకు ప్రత్యేకంగా సేవ చేసిన వారికి లేదా ఆ వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి దాన రూపంలో భూములను ఇవ్వడం జరిగింది. ఇట్టి దానం ఇచ్చిన భూములను ‘‘జాగీర్లు’’ అనే వారు.
0 Comments