ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (ఏపీ టెట్-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఉపాధ్యా నియామక పరీక్షలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు 1 నుండి 5 తరగతుల భోధనకు పేపర్ - 1 (ఎ,బి) 6 నుండి 8 తరగతుల భోదనకు పేపర్ - 2 (ఎ,బి) లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
➺ పరీక్ష పేరు :
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024
➺ అర్హతలు :
- పేపర్ను బట్టి ఇంటర్మిడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ / బీఈడీ / లాంగ్వేజ్ పండిట్ ఉత్తీర్ణత సాధించాలి
- 2023-24 విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ పరీక్ష విధానం :
- ఆన్లైన్లో సీబీటి విధానంలో నిర్వహిస్తారు.
➺ పరీక్ష ఫీజు :
- 750
➺ ధరఖాస్తు విధానం
- ఆన్లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
- ధరఖాస్తుకు చివరి తేది.18 ఫిబ్రవరి 2024
- పరీక్ష తేది. 27 ఫిబ్రవరి 2024 నుండి 09 మార్చి 2024 వరకు నిర్వహిస్తారు
- ప్రాథమిక కీ విడుదల 13 మార్చి 2024
- ఫలితాల ప్రకటన 14 ఫిబ్రవరి 2024
For Online Apply
0 Comments