Telangana History in Telugu | కుతుబ్‌షాహి సామ్రాజ్య రాజుల వరుస క్రమం | History in Telugu

Telangana History in Telugu | కుతుబ్‌షాహి సామ్రాజ్య రాజుల వరుస క్రమం

 

కుతుబ్‌షాహి సామ్రాజ్య రాజుల వరుస క్రమం
1) కుతుబ్‌ ఉల్‌ముల్క్‌ (1512 - 1543)
2) జంషిద్‌ (1543 - 1550)
3) ఇబ్రహీం కుతుబ్‌ షా (1550 - 1580)
4) మహ్మద్‌ కులికుతుబ్‌ షా (1580 - 1612)
5) మహ్మద్‌ కుతుబ్‌షా (1612 - 1626)
6) అబ్దుల్లా హుస్సెన్‌ కుతుబ్‌షా (1626 - 1672)
7) హబుల్‌ హసన్‌ తనిషా (1672 - 1687)
ఇందులో కుతబ్‌షాహిల సామ్రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలించిన రాజు అబ్దుల్లా హుస్సెన్‌ కుతుబ్‌ షా.
గొప్పరాజుగా మహ్మద్‌ కులీ కుతుబ్‌షా పేరుగాంచాడు.


కుతుబ్‌షాహిల సాహిత్యం
కందుకూరి రుద్రకవిసుగ్రీవ విజయం, జనార్ధన వాష్టికం,
అద్దంకి గంగాధరుడుయయాత్రి చరిత్ర
మురగంటి సింగనాచార్యుడుదశరాథ నందన చరిత్ర
మీర్‌ మెమోన్‌ అస్త్రచరిరిసాల మెర్దారియా
అకిమ్‌తకియోద్దీన్‌మిజామున్‌ తచాయి


రాజభాషపర్షియన్‌
స్థాపకుడుకులీకుతుబ్‌ షాహి
గొప్ప రాజుమహ్మద్‌ కులీ కుతుబ్‌షా
చివరి వాడుహబుల్‌ హసన్‌ తానీషా
జన్మస్థలంమద్యఆసియా
రాజమతంఇస్లాం (షియా)
దేశంఇరాన్‌
జాతిహందం
తెగకురుకునేల్‌

Also Read :


Post a Comment

0 Comments