
కాకతీయ కాలం నాటి ముఖ్య దేవాలయాలు Telangana History in Telugu
➺ హనుమకొండ వేయి స్థంబాల గుడి లేదా రుద్రేశ్వరాలయం :
దీనిని క్రీ.శ 1163లో రుద్రదేవుడు నిర్మించాడు. ఇది త్రికూటాలయం,
➺ రామప్పగుడి :
దీనిని క్రీ.శే. 1213లో పాలంపేట గ్రామంలో గణపతిదేవుని సేనానిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు లభించింది.
➺ ఘనపురం :
దీనికి ఘనపురంలో నిర్మించారు. ఈ కోటగుడిపై అందమైన నాయికా శిల్పాలు చెక్కారు. కాకతీయుల శిల్పకళకు ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది.
➺ నాగులపాడు :
దీనిని నాగులపాడు వద్ద నిర్మించారు. ఇది త్రికూటాలయం. దీనిని క్రీ.శే. 1234లో నిర్మించారు. దీనిపై చెక్కిన స్థంబాలు, రావణసభ దృశ్యాలు మనోహరంగా ఉంటాయి.
➺ స్వయంభూలింగ ఆలయం :
ఈ స్వయంభూలింగ ఆలయాన్ని రెండవ ప్రోలరాజు నిర్మించాడు. ఇది తురుష్కుల దాడిలో ధ్వంసమైంది.
➺ పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం :
దీనిని నల్లగొండలో క్రీ.శే. 1208లో నిర్మించారు.
➺ సౌమ్యనాథాలయం :
దీనిని నందలూరు వద్ద నిర్మించారు. ఈ ఆలయంపై విష్వక్సేన శిల్పం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
➺ పచ్చల సోమేశ్వరాలయం :
దీనిని పాలగల్లులో నిర్మించారు.
➺ ఇతర దేవాలయాలు
- ప్రసన్న దేవాలయం - వెల్లంకి గంగాధరుడు (రుద్రదేవుని మంత్రి)
- భీమేశ్వరాలయం - వెల్లంకి గంగాధరుడు
- శ్రీశైల దేవాలయం - మైలాంబ (గణపతిదేవుని సోదరి)
- ఛాయాసోమేశ్వరాలయం - కందుకూరు చోడులు
- పచ్చల సోమేశ్వరాలయం - కందుకూరు చోడులు
- ఓరుగల్లు కోట - రెండవ ప్రోలరాజు, రుద్రదేవుడు
0 Comments