స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ అడ్మిషన్స్
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దివ్యాంగుల సాధికారత విభాగం నిర్వహిస్తున్న పలు ఇన్స్టిట్యూషన్ లలో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్టు (సీఈటీ) 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ టెస్టును కటక్లోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ (SVNIRTAR) నిర్వహిస్తుంది.
➺ కోర్సులు :
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజయోథెరపీ (బీపీటీ)
- బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపెషనల్ థెరపీ (బీఓటీ)
- బ్యాచిలర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (బీపీవో), బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీఏఎస్ఎల్పీ)
➺ అర్హత :
- సంబంధిత సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాలి
➺ ధరఖాస్తు రుసుము :
- రూ॥1000/-(ఓబీసీ / జనరల్ / ఈడబ్ల్యూఎస్)
- రూ॥800/-(ఎస్సి/ఎస్టీ/వికలాంగులు)
➺ పరీక్షా కేంద్రాలు
- సికింద్రాబాద్
- విజయవాడ
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేదీ : 20 మే 2024
- హాల్టికెట్ డౌన్లోడ్ : 04 జూన్ 2024 నుండి
- SVNIRTAR కామన్ ఎంట్రెన్స్ టెస్టు : 23 జూన్ 2024
- ఫలితాల ప్రకటన : 05 జూలై 2024
0 Comments