
NextGen Edu Scholarship 2024-2511వ తరగతి చదివే విద్యార్థులకు 15వేల స్కాలర్షిప్
దేశవ్యాప్తంగా ప్రైవేటు లేదా ప్రభుత్వ కళాశాలలో చేరిన 11వ తరగతి విద్యార్థుల కోసం నెక్స్ట్జెన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-25 ద్వారా స్కాలర్షిప్ అందించడం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వారి విద్యా అవసరాల కోసం 15 వేల రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అందిస్తారు.
➺ స్కాలర్షిప్ పేరు :
నెక్ట్స్జెన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-25
➺ విద్యార్హత :
- ప్రస్తుత అకడమిక్ ఇయర్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు
- 10వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి
- కుటుంబ వార్షికాదాయం 3 లక్షలకు మించరాదు
- తెలంగాణ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది
➺ స్కాలర్షిప్ మొత్తం :
- 15,000 రూపాయలు
➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- 10వ తరగతి మార్కుల మెమో
- ఆధార్కార్డు
- ఆదాయ ధృవీకరణ పత్రము
- ప్రవేశ రుజువు
- బ్యాంక్ ఖాతా
- పాస్పోర్టు సైజు ఫోటో
ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 26 జూన్ 2024
For More Details
0 Comments