Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY) || ప్రధానమంత్రి మత్య్స సంపద - యోజన

Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY) || ప్రధానమంత్రి మత్య్స సంపద - యోజన
 Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY)  

ప్రధానమంత్రి మత్య్స సంపద - యోజన 

అసంఘటితంగా ఉన్న మత్య్స రంగాన్ని సంఘటితం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘‘ ప్రధానమంత్రి మత్య్స సంపద - యోజన ’’ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మత్య్సరంగాన్ని సంఘటితం చేయడంతో పాటు మత్య్సరంగ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సహయపడేలా సంస్థాగత ఆర్థిక సహాయం అందిస్తుంది. 

 ప్రధానమంత్రి మత్య్స సంపద - యోజన  ఉద్యోగ కల్పనతో పాటు చిన్నచిన్న మత్య్స వ్యాపారవేత్తలకు, మత్య్సకార సోసైటీలకు రుణాలు అందించడం, వ్యాధుల వల్ల  చేపల చెరువులు నష్టపోకుండా  భీమా కల్పన, ఎగుమతుల పెంపొందించడంతో పాటు దేశీయంగా నాణ్యమైన చేపలు ఉత్పత్తికి దోహదం చేస్తుంది.


➠ లబ్దిదారులు :

  • మత్య్సకారులు 
  • చేపల (ఆక్వాకల్చర్‌) రైతులు 
  • చేపల కార్మికులు  
  • చేపల విక్రేతలు 
  • చేపల యాజమాన్య సంస్థలు 
  • భాగస్వామ్య  సంస్థలు 
  • కంపెనీలు 
  • సోసైటీలు  
  • లిమిటెడ్‌ లయబిలిటీ సంస్థలు 
  • సహకార సంస్థలు 
  • సమాఖ్యలు 
  • స్వయం సహాయక బృందాలు
  • చేపల పెంపకం ఉత్పత్తిదారుల సంస్థలు 
  • చేపల పెంపకం  
  • ఆక్వాకల్చర్‌ విలువ గొలుసులలో నిమగ్నమైన స్టార్టప్‌ కంపెనీలు 
  • ఎఫ్‌ఎఫ్‌పిఓలలో ఫార్మర్స్‌ ప్రొడ్యుసర్స్‌ ఆర్గనైజేషన్స్‌ 
  • మత్య్సశాఖ ఇతర లబ్దిదారులు 

Post a Comment

0 Comments