Telangana ICET - 2025 Notification Out
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ / ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ / మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఐసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఐసెట్ - 2025ను నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
➺ ఎంట్రెన్స్ టెస్టు :
- ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఐసెట్) - 2025
➺ విద్యార్హత :
- కనీసం 50 శాతం (ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 45%) మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
- చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ యూనివర్సిటీలు :
- ఉస్మానియా యూనివర్సిటీ
- కాకతీయ యూనివర్సిటీ
- మహత్మాగాంధీ యూనివర్సిటీ
- పాలమూరు యూనివర్సిటీ
- శాతవాహన యూనివర్సిటీ
- తెలంగాణ యూనివర్సిటీ
- జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ
- డా॥బి.ఆర్ అంబేడ్కర్ ఓపేన్ యూనివర్సిటీ
- ప్రొ॥జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ
➺ ధరఖాస్తు రుసుము :
- రూ॥750/-(ఇతరులు)
- రూ॥550/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్లైన్
ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 03 మే 2025
(అపరాధ రుసుము లేకుండా)
For Online Apply
0 Comments