న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్షిప్లు
ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 500 అప్రెంటిస్షిప్ ట్రెయినీ భర్తీకి కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
➺ సంస్థ :
- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపనీ
➺ పోస్టులు :
- 500
తెలంగాణ - 17
ఆంధ్రప్రదేశ్ - 16
➺ విద్యార్హత :
- డిగ్రీ ఉత్తీర్ణత
➺ వయస్సు :
- 01 జూన్ 2025 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥944/-(జనరల్ / ఓబీసీ)
- రూ॥708/-(ఎస్సీ/ఎస్టీ/మహిళలు)
- రూ॥472/-(వికలాంగులు)
➺ ఎంపిక విధానం :
- ఆన్లైన్ ఎగ్జామ్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్టు
➺ ధరఖాస్తు విధానం :
- ధరఖాస్తు చేసుకునే ముందు https://nats.education.gov.in/ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి
➺ ధరఖాస్తు పద్దతి :
- ఆన్లైన్
ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 20 జూన్ 2025
For Online Apply
0 Comments