Komarraju Venkata Lakshmana Rao Biography in Telugu | Telangana History | AP History in Telugu | History in Telugu
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
తెలుగు భాష సాంస్కృతిక ఎంతగానో కృషి చేసిన వ్యక్తి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగు భాషకు అశేష సేవలందించారు. తెలుగు వారికి చరిత్ర పరిశోధనల గురించి అవగాహన కల్పించి అనేక రచనలు తెలుగులో అందించడానికకి కృషి చేశారు. లక్ష్మణరావు తెలుగు చరిత్ర పరిశోధనా పితామహుడిగా పేరుగాంచారు. వెంకట లక్ష్మణరావు నందిగామ తాలూకా పెనుగంచిప్రోలు, కృష్ణ జిల్లాలో జన్మించారు.
- కొమర్రాజు చదివే రోజుల్లో తిలక్, అగార్కర్, గోఖలే, రనడే వంటి జాతీయ నాయకుల నుండి స్పూర్తి పొందాడు.
- ‘‘కేసరి’’ అనే పత్రికలో వ్యాసాలు రాసేవారు.
- ‘మోరోపంత్ అనే మహారాష్ట్ర కవి రచించిన మహాభారత కర్ణపర్వానికి ఎడిటర్గా పనిచేశారు.
- 1898లో ‘‘జనానా’’ అనే తెలుగు పత్రికలో వ్యాసాలు ప్రచురించారు.
- 1901లో హైదరాబాద్లో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు.
- నాయని వెంకట రంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గార్లతో కలిసి ‘‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి’ ముద్రణాలయాన్ని 1906లో ప్రారంభించారు.
- మునగాల సంస్థానంలో రాజానాయని వెంకట రంగారావు వద్ద దివాన్గా పనిచేశారు.
- తెలుగు భాషకు విశేష సేవలందించిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 46 సంవత్సరాల ప్రాయంలోనే మరణించినాడు.
0 Comments