రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 368 పోస్టులతో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
➯ బోర్డు :
- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ)
➯ పోస్టులు :
- దేశవ్యాప్తంగా అన్ని రిజీయన్లలో 368 పోస్టులు ఉండగా సికింద్రాబాద్ - 25 ఉన్నాయి.
➯ విద్యార్హత :
- ఏదేనీ డిగ్రీ
➯ వయస్సు :
- 20 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి
➯ ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్టు
- ధ్రువపత్రాల పరిశీలన
- వైద్య పరీక్షలు
➯ ధరఖాస్తు ఫీజు :
- రూ॥500/-(జనరల్/బీసీ/ఈడబ్ల్యూఎస్)
- రూ॥250/-(ఎస్సీ,ఎస్టీ,మహిళలు)
ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 14 అక్టోబర్ 2025
Also Read :
Also Read :
For Online Apply

0 Comments