Indian History (South India) Gk Questions with Answers in Telugu | History Questions in Telugu

Indian History (South India) Gk Questions with Answers in Telugu

భారతదేశ చరిత్ర (దక్షిణ భారతదేశం)‌ జీకే ప్రశ్నలు - జవాబులు 

Indian History (South India) Gk MCQ Questions with Answers in Telugu

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
వాతాపికొండన్‌, మామల్ల బిరుదులు పొంది సింహరాజు మాధవర్మను ఆశ్రయం ఇచ్చిన పల్లవ రాజు ఎవరు ?
ఎ) సింహ విష్ణువు
బి) మహేంద్రవర్మ
సి) ఒకటో నరసింహవర్మ
డి) పులకేశి

జవాబు : సి) ఒకటో నరసింహవర్మ

☛ Question No.2
హుయన్‌త్సాంగ్‌ (చైనా యాత్రికుడు) క్రి.శ642లో ఏ పల్లవ రాజు ఆస్థానాన్ని సందర్శించాడు ?
ఎ) పులకేశి
బి) ఒకటో నరసింహవర్మ
సి) మహేంద్రవర్మ
డి) సింహ విష్ణువు

జవాబు : బి) ఒకటో నరసింహవర్మ

☛ Question No.3
పల్లవుల కాలం నాటి ప్రముఖ విద్యాకేంద్రంగా పేరుగాంచింది ఏది ?
ఎ) మధుర
బి) వారణాని
సి) కాంచీపురం
డి) కృష్ణ

జవాబు : సి) కాంచీపురం

☛ Question No.4
వాతాపికొండన్‌, మామల్ల బిరుదులు పొంది సింహరాజు మాధవర్మను ఆశ్రయం ఇచ్చిన పల్లవ రాజు ఎవరు ?
ఎ) సింహ విష్ణువు
బి) మహేంద్రవర్మ
సి) ఒకటో నరసింహవర్మ
డి) పులకేశి

జవాబు : సి) ఒకటో నరసింహవర్మ

☛ Question No.5
పల్లవుల పరిపాలన కాలంనాటి ప్రముఖ ఓడరేవు పట్టణాలు ఏవి ?
ఎ) మామల్లపురం (మహబలిపురం)
బి) నాగపట్టణం
సి) ఎ మరియు బి
డి) నందవంశస్థులు

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.6
రాతిని కట్టడాల్లో ఎక్కువగా ఉపయోగించిన సామ్రాజ్యం ఏది ?
ఎ) చోళులు
బి) కాకతీయులు
సి) నిజాంలు
డి) పల్లవులు

జవాబు : డి) పల్లవులు

☛ Question No.7
పల్లవుల కాలంనాటి ప్రముఖ నిర్మాణాలు ఏవి ?
1) ఏకశిలా ఆలయాలు
2) మహాబలిపురంలోని 7 పగోడాలు
3) కాంచీపురంలోని కైలాస నాథ ఆలయం
4) మహాబలిపురంలోని తీర దేవాలయం
ఎ) 1, 2 మరియు 4
బి) 2 మరియు 3
సి) 1, 2, 3, 4
డి) 1 మరియు 2

జవాబు : సి) 1, 2, 3, 4




Also Read :


☛ Question No.8
కాంచీపురం పరిపాలించిన ఎవరికి చాళుక్యులు సమకాలీనులుగా ఉన్నారు ?
ఎ) శాతవాహనులు
బి) చోళులు
సి) పాండ్యులు
డి) పల్లవులు

జవాబు :డి) పల్లవులు

☛ Question No.9
ఈ క్రిందివాటిలో సరైన వ్యాక్యాలను గుర్తించండి ?
1) బాదామి చాళుక్యవంశ మొదటి పాలకుడు జయసింహ వల్లభుడు
2) బాదామి చాళుక్యుల్లో మొదటి సార్వభౌముడు ఒకటో పులకేశి
3) బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు రెండో పులకేశి
4) బాదామి చాళుక్య రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌
ఎ) 2 మరియు 4
బి) 1, 2 మరియు 3
సి) 1, 2, 3, 4
డి) 2 మరియు 3

జవాబు : సి) 1, 2, 3, 4

☛ Question No.10
నర్మద నది యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) రెండో పులకేశి - హర్షవర్దనుడు
బి) హర్షవర్ధనుడు - ఒకటో పులకేశి
సి) రెండో పులకేశి - మహేంద్రవర్మ
డి) రెండో పులకేశి - నరసింహ వర్మ

జవాబు : ఎ) రెండో పులకేశి - హర్షవర్దనుడు

☛ Question No.11
చాళుక్యల కాలం నాటి గ్రామ పరిపాలన అధికారిని ఏమని పిలుస్తారు ?
ఎ) గహవతి
బి) గ్రామిక
సి) గ్రాముండ
డి) గ్రామిణి

జవాబు : సి) గ్రాముండ

☛ Question No.12
బాదామి, ఐహోలు, పట్టడకల్‌, అలంపూర్‌ల్లో ఆలయాలు నిర్మించిన రాజులు ఎవరు ?
ఎ) చేరరాజులు
బి) పాండ్యులు
సి) పల్లవులు
డి) చాళుక్యులు ‌

జవాబు : డి) చాళుక్యులు

☛ Question No.13
మధ్యయుగ కాలంనాటి సామంతులు తమకు తాము ఇచ్చుకున్న బిరుదులు ఏవి ?
ఎ) మహాసామంత
బి) మహామండలేశ్వర
సి) త్రిభునవ చక్రవర్తి
డి) ఎ మరియు బి

జవాబు : డి) ఎ మరియు బి

☛ Question No.14
ఈ క్రిందివాటిల్లో సరైన దానిని గుర్తించండి ?
1) రాష్ట్రకుట వంశ స్థాపకుడు - దంతిదుర్గుడు
2) రాష్ట్ర కుట రాజ్యస్థాపన క్రీ.శ752లో జరిగింది
3) రాష్ట్రకుటుల రాజ్యం - ఆంధ్ర, కర్ణాటక, మహరాష్ట్రలో కలదు
4) రాష్ట్రకుటుల్లో మొదటి సార్వభౌమ పాలకుడు - మొదటి కృష్ణుడు
ఎ) 1, 2, 3, 4
బి) 2 మరియు 3
సి) 1 మాత్రమే
డి) 2, 3 మరియు 4

జవాబు : ఎ) 1, 2, 3, 4

☛ Question No.15
హిరణ్య గర్భం లేదా బంగారు గర్భం లేదా ధాతుగర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన రాష్ట్రకుట రాజు ఎవరు ?
ఎ) 3వ గోవిందుడు
బి) ఆమోఘవర్షుడు
సి) ఒకటో కృష్ణుడు
డి) దంతిదుర్గుడు

జవాబు : డి) దంతిదుర్గుడు ‌  

☛ Question No.16
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) కదంబ వంశపు రాజు - మయూర శర్మ
2) గూర్జర ప్రతిహార రాజు - హరిశ్చంద్రుడు
3) రాష్ట్ర కూటరాజు - హరిశ్చంద్రుడు
ఎ) 1, 2, 3
బి) 3 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2

జవాబు : ఎ) 1, 2, 3 ‌  

☛ Question No.17
ఈ క్రిందివాటిలో అమోఘవర్షుడికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) రాష్ట్రకూట సామ్రాజ్యంలో గొప్ప పాలకుడు
2) కవిరాజు మార్గం అనే కన్నడ వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు
3) మంఖేడ్‌ / మాన్యఖేడ్‌ అనే నూతన రాజధాని నిర్మించాడు
4) వేంగి పాలకుడు విజాయదిత్యుడితో వివాహ సంబంధాలు కల్గి ఉన్నాడు
ఎ) 1మరియు 3
బి) 1, 2, 3, 4
సి) 3 మరియు 4
డి) 1 మాత్రమే

జవాబు : బి) 1, 2, 3, 4

☛ Question No.18
ప్రతిహరరాజైన నాగభట్టుడి విజయాలు తెలిపే ప్రశస్తి ఎక్కడ ఉంది ?
ఎ) ఉత్తరప్రదేశ్‌ - గ్వాలియర్‌
బి) మధ్యప్రదేశ్‌ - గ్వాలియర్‌
సి) మహారాష్ట్ర - నవస
డి) కర్ణాటక - మస్కి

జవాబు : బి) మధ్యప్రదేశ్‌ - గ్వాలియర్‌

☛ Question No.19
ఈ క్రిందవాటిని జతపరచండి ?
1) విదర్భ
2) వంగ
3) అనార్థ
4) మాళవ
5) కిరాట
ఎ) మహారాష్ట్రలోని భాగం
బి) బెంగాల్‌లోని భాగం
సి) గుజరాత్‌లోని భాగం
డి) మధ్యప్రదేశ్‌లోని భాగం
ఇ) వనవాసులు
ఎఫ్‌) తురుష్క రాజ్యాలు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
బి) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-ఎఫ్‌, 5-డి
సి) 1-ఎ, 2-సి, 3-ఇ, 4-డి, 5-ఎప్‌
డి) 1-ఎ, 2-డి, 3-ఇ, 4-సి, 5-ఎఫ్‌
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ

జవాబు : బి) మధ్యప్రదేశ్‌ - గ్వాలియర్‌

☛ Question No.20
మధ్యయుగం కాలంనాటి భూదానాలను ఏ పలకలపై నమోదు చేసేవారు ?
ఎ) తాటిఆకులు
బి) రాతిశిలలు
సి) రాగిరేకులు
డి) బిల్వ పత్రాలు

జవాబు : సి) రాగిరేకులు

☛ Question No.21
గూర్జర ప్రతిహరులు, రాష్ట్రకూటులు, పాల వంశపు రాజులు త్రైపాక్షిక యుద్దం ఏ ప్రాంతం కొరకు చేశారు ?
ఎ) కనోజ్‌
బి) కంచి
సి) కుశి
డి) వారణాసి

జవాబు : ఎ) కనోజ్‌

☛ Question No.22
అశోకుడి ఏ శాసనాల్లో చోళ సామ్రాజ్య ప్రస్తావన ఉంది ?
ఎ) 2వ, 13వ
బి) 3వ, 12వ
సి) 2వ, 12వ
డి) 4వ, 14వ

జవాబు : సి) 2వ, 12వ

☛ Question No.23
పాండ్యుల నుండి ‘మధురై’ని స్వాధీనం చేసుకొని ‘మధురైకొండ’ అనే బిరుదు పొందిన చోళరాజు ఎవరు ?
ఎ) మొదటి రాజేంద్ర చోళుడు
బి) మొదటి రాజరాజు
సి) మొదటి పరాంతకుడు
డి) మొదటి ఆదిత్యుడు

జవాబు : బి) మొదటి రాజరాజు

☛ Question No.24
ఈ క్రిందవాటిని జతపరచండి ?
1) విదర్భ
2) వంగ
3) అనార్థ
4) మాళవ
5) కిరాట
ఎ) మహారాష్ట్రలోని భాగం
బి) బెంగాల్‌లోని భాగం
సి) గుజరాత్‌లోని భాగం
డి) మధ్యప్రదేశ్‌లోని భాగం
ఇ) వనవాసులు
ఎఫ్‌) తురుష్క రాజ్యాలు

ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
బి) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-ఎఫ్‌, 5-డి
సి) 1-ఎ, 2-సి, 3-ఇ, 4-డి, 5-ఎప్‌
డి) 1-ఎ, 2-డి, 3-ఇ, 4-సి, 5-
ఎఫ్‌

జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ

☛ Question No.24
మధ్యయుగం కాలంనాటి భూదానాలను ఏ పలకలపై నమోదు చేసేవారు ?
ఎ) తాటిఆకులు
బి) రాతిశిలలు
సి) రాగిరేకులు
డి) బిల్వ పత్రాలు

జవాబు : సి) రాగిరేకులు


Also Read :

Post a Comment

0 Comments