
శాసనోల్లంఘన ఉద్యమం(ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు
Telangana History MCQ Gk Questions in Telugu with Answers | History Gk Questions in Telugu
☛ Question No.1
శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ?
ఎ) మహాత్మగాంధీ
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) సుభాష్చంద్రబోస్
డి) లాలా లజపతిరాయ్
జవాబు : ఎ) మహాత్మగాంధీ
☛ Question No.2
శాసనోల్లంఘన ఉద్యమం అధికారికంగా ఎప్పుడు ప్రారంభమైంది ?
ఎ) 1919
బి) 1920
సి) 1921
డి) 1930
జవాబు : డి) 1930
☛ Question No.3
శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి కారణమైన సంఘటన ఏది ?
ఎ) జలియన్వాలాబాగ్ దురంతం
బి) సైమన్కమీషన్
సి) క్విట్ ఇండియా ఉద్యమం
డి) బెంగాల్ విభజన
జవాబు : బి) సైమన్కమీషన్
☛ Question No.4
శాసనోల్లంఘన ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటీ ?
ఎ) ఇది బ్రిటిష్ వస్త్రాలను బహిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది
బి) ఇది బ్రిటిష్ ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా ధిక్కారాన్ని సూచిస్తుంది
సి) ఇది భూ సంస్కరణల డిమాండ్పై పనిచేసింది
డి) ఇది అంటరానివారి హక్కుల కోసం వాదించింది
జవాబు : బి) ఇది బ్రిటిష్ ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా ధిక్కారాన్ని సూచిస్తుంది
☛ Question No.5
బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా అరెస్టు కాబడిన వ్యక్తి ఎవరు ?
ఎ) మోతీలాల్ నెహ్రూ
బి) చిత్తరంజన్ దాస్
సి) మహాత్మగాంధీ
డి) జవహర్లాల్ నెహ్రూ
జవాబు : సి) మహాత్మగాంధీ
☛ Question No.6
శాసనోల్లంఘన ఉద్యమం జరిగే సమయంలో బ్రిటిష్ వైస్రాయ్గా ఎవరు పనిచేశారు ?
ఎ) లార్డ్ మౌంట్ బాటన్
బి) లార్డ్ కర్జన్
సి) లార్డ్ వెవేల్
డి) లార్డ్ ఇర్విన్
జవాబు : డి) లార్డ్ ఇర్విన్
Also Read :
☛ Question No.7
శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడినది ?
ఎ) పంజాబ్
బి) మహారాష్ట్ర
సి) గుజరాత్
డి) మధ్యప్రదేశ్
జవాబు : సి) గుజరాత్
☛ Question No.8
ఈ క్రిందివాటిలో శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
1) గాంధీజీ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కు 11 ప్రతిపాదనలను తెలియజేశాడు.
2) గాంధీజి ఇచ్చిన 11 ప్రతిపాదనలతో కూడిన లేఖను లార్డ్ ఇర్విన్ తిరస్కరించాడు
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) ఏవీకావు
జవాబు : బి) 1 మరియు 2
☛ Question No.9
ఈ క్రిందివాటిలో ఉప్పు సత్యాగ్రహం / దండి మార్చ్ సంబంధించి సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
1) ఇది 12 మార్చి 1930న ప్రారంభమైంది
2) ఇది అహ్మదాబాద్లోని సబర్మతీ ఆశ్రమం నుండి గుజరాత్లోని దండి గ్రామం వరకు కొనసాగింది
3) ఈ యాత్ర 50 రోజుల పాటు 240 మైళ్ల దూరం జరిగింది
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 1, 2, 3
జవాబు : సి) 1 మరియు 2 మాత్రమే
24 రోజుల పాటు కొనసాగింది
☛ Question No.10
గాంధీజీ ఏ రోజున బ్రిటిష్ ఉప్పు చట్టాలను ఉల్లంఘించాడు ?
ఎ) 06 ఏప్రిల్ 1930
బి) 06 జూన్ 1930
సి) 06 నవంబర్ 1930
డి) 06 జనవరి 1930
జవాబు : ఎ) 06 ఏప్రిల్ 1930
☛ Question No.11
ఈ క్రిందివాటిలో గాంధీజీ యొక్క 11 ప్రతిపాదనలలో లేనిది ఏది ?
ఎ) 50 శాతం భూమి శిస్తు తగ్గించాలి
బి) ఉప్పుపై పన్ను రద్దు చేయాలి
సి) మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి
డి) రూపాయి మారకపు నిష్పత్తిని తగ్గించాలి
జవాబు : సి) మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి
☛ Question No.12
1929లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ‘‘పూర్ణ స్వరాజ్’’ లక్ష్యమని పిలుపునిచ్చింది ఎవరు ?
ఎ) మహాత్మగాంధీ
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) సుభాష్చంద్రబోస్
డి) లాలా లజపతిరాయ్
జవాబు : బి) జవహర్లాల్ నెహ్రూ
0 Comments