Modern Indian History Gk Questions in Telugu | Gandhian Era Gk Questions with Answers in Telugu Part - 3 | telugutechbadi

Modern Indian History Gk Questions in Telugu

ఆధునిక భారతదేశ చరిత్ర (గాంధీయుగం) జీకే ప్రశ్నలు - జవాబులు Part - 3

Modern Indian History Gk Questions in Telugu (Gandhi Era) | Gk Quiz Test in Telugu | Gk MCQ Questions in Telugu 

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
‘తిలక్‌ స్వరాజ్‌నిధి ’ ని మహాత్మాగాంధీ ఏ తలంపుతో ప్రకటించడం జరిగింది ?
ఎ) కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి
బి) ప్రపంచ యుద్దంలో మరణించిన కుటుంబాలకు సహాయం చేయడానికి
సి) భారత స్వాతంత్ర సమర సహాయానికి
డి) బాలగంగాధర తిలక్‌ స్మారక నిర్మాణానికి

జవాబు : సి) భారత స్వాతంత్ర సమర సహాయానికి

☛ Question No.2
ఈ క్రింది వాటిలో గాంధీజిచే నడపని పత్రిను గుర్తించండి ?
ఎ) ఇండియన్‌ ఒపీనియన్‌
బి) హరిజన్‌
సి) నవజీవన్‌
డి) యుగాంతర్‌

జవాబు : డి) యుగాంతర్‌

☛ Question No.3
రౌలత్‌ చట్టం అమలు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటీ ?
ఎ) జాతీయవాద విప్లవకారుల నుండి ప్రమాదం ఉందని భావించడం వల్ల
బి) వార్తాపత్రికలను నియంత్రించడానికి
సి) జాతీయ కాంగ్రెస్‌ను నియంత్రించడానికి
డి) రాజ్యాంగ సంస్కరణల కోసం

జవాబు : ఎ) జాతీయవాద విప్లవకారుల నుండి ప్రమాదం ఉందని భావించడం వల్ల

☛ Question No.4
ఈ క్రిందివాటిల్లో ఏ సంఘటన మహాత్మాగాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది ?
ఎ) రౌలత్‌ చట్టం
బి) ఖేదా రైతు ఉద్యమం
సి) చంపారన్‌ సత్యాగ్రహం
డి) అహ్మదబాద్‌ మిల్లు కార్మికుల సమ్మె

జవాబు : ఎ) రౌలత్‌ చట్టం

☛ Question No.5
మహాత్మాగాంధీ దేనిని ‘దివాళా తీస్తున్న బ్యాంకు తరువాయి తేదీతో ఇచ్చిన చెక్కు’ అని అన్నారు ?
ఎ) మౌంట్‌బాటన్‌ ప్రణాళిక
బి) క్రిప్స్‌ ప్రతిపాదనలు
సి) మాంటెగ్‌ ప్రతిపాదనలు
డి) కేబినెట్‌ మిషన్‌ ప్రతిపాదనలు

జవాబు : బి) క్రిప్స్‌ ప్రతిపాదనలు

☛ Question No.6
ఈ క్రిందివారిలో ఏ నాయకుడు మొదటిసారిగా ‘ద్విజాతి’ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు ?
ఎ) సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌
బి) మౌలానా అబుల్‌ కలా అజాద్‌
సి) మహ్మద్‌ ఆలీ జిన్నా
డి) మహ్మద్‌ ఇక్భాల్‌

జవాబు : సి) మహ్మద్‌ ఆలీ జిన్నా

☛ Question No.7
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) బెంగాల్‌ విభజన - 1905
బి) సైమన్‌ కమీషన్‌ - 1925
సి) గాంధీ - ఇర్విన్‌ ఒప్పందం - 1931
డి) క్రిప్స్‌ రాయభారం - 1942

జవాబు : బి) సైమన్‌ కమీషన్‌ - 1925


Also Read :


☛ Question No.8
సైమన్‌ కమీషన్‌ను భారత ప్రజలు వ్యతిరేకించడానికి కారణం ఏమిటీ ?
ఎ) అందులో అందరూ బ్రిటిషు అధికారులు ఉండడం
బి) జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనతో ఆంగ్లేయులపై ప్రజలు ఆగ్రహంగా ఉండడం
సి) మింటో-మార్లె సంస్కరణలు వైఫల్యం చెందడం
డి) సైమన్‌ భారతీయులను అవమానించడం

జవాబు : ఎ) అందులో అందరూ బ్రిటిషు అధికారులు ఉండడం

☛ Question No.9
'గాంధీజీ మరణించినా - గాంధీయుజం మరణించదు’ అని అన్న జాతీయ నాయకుడు ఎవరు ?
ఎ) మహ్మద్‌ ఆలీ జిన్నా
బి) పట్టాభి సీతారామయ్య
సి) జవహర్‌లాల్‌ నెహ్రూ
డి) సుభాష్‌ చంద్రబోస్‌

జవాబు : బి) పట్టాభి సీతారామయ్య

☛ Question No.10
ఈ క్రిందివాటిని సరైన కాలక్రమంలో జతపరచండి ?
1) క్రిప్స్‌ కమీషన్‌
2) కేబినెట్‌ మిషన్‌
3) జలియన్‌వాలాబాగ్‌ విషాదం
4) శాషనోల్లంఘన ఉద్యమం
ఎ) సి, డి, ఎ, బి
బి) ఎ, బి, సి, డి
సి) బి, డి, సి, ఎ
డి) బి, ఎ, సి, డి

జవాబు : ఎ) సి, డి, ఎ, బి

☛ Question No.11
ఖిలాపత్‌ ఉద్యమం దేనికోసం జరిగింది ?
ఎ) ముస్లీంలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం
బి) ముస్లీంలకు ప్రత్యేక దేశం కోసం
సి) ఖలీఫా పునరుద్దరణ కోసం
డి) కాంగ్రెస్‌లో ముస్లీంల చేరిక కోసం

జవాబు : సి) ఖలీఫా పునరుద్దరణ కోసం

☛ Question No.12
దండిమార్చ్‌లో పాల్గొన్న ఏకైక ఆంధ్రా నాయకుడు ఎవరు ?
ఎ) ఎర్నేని సుబ్రమణ్యం
బి) దరిశి చెంచయ్య
సి) పట్టాభి సీతారామయ్య
డి) కొండా వెంకటప్పయ్య

జవాబు : ఎ) ఎర్నేని సుబ్రమణ్యం

☛ Question No.13
శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభ సమయంలో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌గా పనిచేసిన వ్యక్తి ఎవరు ?
ఎ) లార్డ్‌ రిప్పన్‌
బి) లార్డ్‌ వేవెల్‌
సి) లార్డ్‌ ఇర్విన్‌
డి) లార్డ్‌ కానింగ్‌

జవాబు : సి) లార్డ్‌ ఇర్విన్‌

☛ Question No.14
భారతదేశం అగస్టు 15, 1947న స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సమయంలో గాంధీజీ ఎక్కడ ఉన్నారు ?
ఎ) పాట్నా
బి) నోవఖలి
సి) పుణే
డి) బొంబాయి

జవాబు : బి) నోవఖలి

☛ Question No.15
ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించిన వారు ఎవరు ?
ఎ) అజయ్‌ కుమార్‌ మిశ్రా
బి) ఆచార్య ఎన్‌.జి.రంగా
సి) సుభాష్‌ చంద్రబోస్‌
డి) ఆచార్య జె.బి కృపలాని

జవాబు : సి) సుభాష్‌ చంద్రబోస్‌  




Also Read :

Post a Comment

0 Comments