
ఆధునిక భారతదేశ చరిత్ర (గాంధీయుగం) జీకే ప్రశ్నలు - జవాబులు Part - 3
Modern Indian History Gk Questions in Telugu (Gandhi Era) | Gk Quiz Test in Telugu | Gk MCQ Questions in Telugu
☛ Question No.1
‘తిలక్ స్వరాజ్నిధి ’ ని మహాత్మాగాంధీ ఏ తలంపుతో ప్రకటించడం జరిగింది ?
ఎ) కాంగ్రెస్ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి
బి) ప్రపంచ యుద్దంలో మరణించిన కుటుంబాలకు సహాయం చేయడానికి
సి) భారత స్వాతంత్ర సమర సహాయానికి
డి) బాలగంగాధర తిలక్ స్మారక నిర్మాణానికి
జవాబు : సి) భారత స్వాతంత్ర సమర సహాయానికి
☛ Question No.2
ఈ క్రింది వాటిలో గాంధీజిచే నడపని పత్రిను గుర్తించండి ?
ఎ) ఇండియన్ ఒపీనియన్
బి) హరిజన్
సి) నవజీవన్
డి) యుగాంతర్
జవాబు : డి) యుగాంతర్
☛ Question No.3
రౌలత్ చట్టం అమలు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటీ ?
ఎ) జాతీయవాద విప్లవకారుల నుండి ప్రమాదం ఉందని భావించడం వల్ల
బి) వార్తాపత్రికలను నియంత్రించడానికి
సి) జాతీయ కాంగ్రెస్ను నియంత్రించడానికి
డి) రాజ్యాంగ సంస్కరణల కోసం
జవాబు : ఎ) జాతీయవాద విప్లవకారుల నుండి ప్రమాదం ఉందని భావించడం వల్ల
☛ Question No.4
ఈ క్రిందివాటిల్లో ఏ సంఘటన మహాత్మాగాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది ?
ఎ) రౌలత్ చట్టం
బి) ఖేదా రైతు ఉద్యమం
సి) చంపారన్ సత్యాగ్రహం
డి) అహ్మదబాద్ మిల్లు కార్మికుల సమ్మె
జవాబు : ఎ) రౌలత్ చట్టం
☛ Question No.5
మహాత్మాగాంధీ దేనిని ‘దివాళా తీస్తున్న బ్యాంకు తరువాయి తేదీతో ఇచ్చిన చెక్కు’ అని అన్నారు ?
ఎ) మౌంట్బాటన్ ప్రణాళిక
బి) క్రిప్స్ ప్రతిపాదనలు
సి) మాంటెగ్ ప్రతిపాదనలు
డి) కేబినెట్ మిషన్ ప్రతిపాదనలు
జవాబు : బి) క్రిప్స్ ప్రతిపాదనలు
☛ Question No.6
ఈ క్రిందివారిలో ఏ నాయకుడు మొదటిసారిగా ‘ద్విజాతి’ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు ?
ఎ) సయ్యద్ అహ్మద్ ఖాన్
బి) మౌలానా అబుల్ కలా అజాద్
సి) మహ్మద్ ఆలీ జిన్నా
డి) మహ్మద్ ఇక్భాల్
జవాబు : సి) మహ్మద్ ఆలీ జిన్నా
☛ Question No.7
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) బెంగాల్ విభజన - 1905
బి) సైమన్ కమీషన్ - 1925
సి) గాంధీ - ఇర్విన్ ఒప్పందం - 1931
డి) క్రిప్స్ రాయభారం - 1942
జవాబు : బి) సైమన్ కమీషన్ - 1925
Also Read :
☛ Question No.8
సైమన్ కమీషన్ను భారత ప్రజలు వ్యతిరేకించడానికి కారణం ఏమిటీ ?
ఎ) అందులో అందరూ బ్రిటిషు అధికారులు ఉండడం
బి) జలియన్ వాలాబాగ్ సంఘటనతో ఆంగ్లేయులపై ప్రజలు ఆగ్రహంగా ఉండడం
సి) మింటో-మార్లె సంస్కరణలు వైఫల్యం చెందడం
డి) సైమన్ భారతీయులను అవమానించడం
జవాబు : ఎ) అందులో అందరూ బ్రిటిషు అధికారులు ఉండడం
☛ Question No.9
'గాంధీజీ మరణించినా - గాంధీయుజం మరణించదు’ అని అన్న జాతీయ నాయకుడు ఎవరు ?
ఎ) మహ్మద్ ఆలీ జిన్నా
బి) పట్టాభి సీతారామయ్య
సి) జవహర్లాల్ నెహ్రూ
డి) సుభాష్ చంద్రబోస్
జవాబు : బి) పట్టాభి సీతారామయ్య
☛ Question No.10
ఈ క్రిందివాటిని సరైన కాలక్రమంలో జతపరచండి ?
1) క్రిప్స్ కమీషన్
2) కేబినెట్ మిషన్
3) జలియన్వాలాబాగ్ విషాదం
4) శాషనోల్లంఘన ఉద్యమం
ఎ) సి, డి, ఎ, బి
బి) ఎ, బి, సి, డి
సి) బి, డి, సి, ఎ
డి) బి, ఎ, సి, డి
జవాబు : ఎ) సి, డి, ఎ, బి
☛ Question No.11
ఖిలాపత్ ఉద్యమం దేనికోసం జరిగింది ?
ఎ) ముస్లీంలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం
బి) ముస్లీంలకు ప్రత్యేక దేశం కోసం
సి) ఖలీఫా పునరుద్దరణ కోసం
డి) కాంగ్రెస్లో ముస్లీంల చేరిక కోసం
జవాబు : సి) ఖలీఫా పునరుద్దరణ కోసం
☛ Question No.12
దండిమార్చ్లో పాల్గొన్న ఏకైక ఆంధ్రా నాయకుడు ఎవరు ?
ఎ) ఎర్నేని సుబ్రమణ్యం
బి) దరిశి చెంచయ్య
సి) పట్టాభి సీతారామయ్య
డి) కొండా వెంకటప్పయ్య
జవాబు : ఎ) ఎర్నేని సుబ్రమణ్యం
☛ Question No.13
శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభ సమయంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఎవరు ?
ఎ) లార్డ్ రిప్పన్
బి) లార్డ్ వేవెల్
సి) లార్డ్ ఇర్విన్
డి) లార్డ్ కానింగ్
జవాబు : సి) లార్డ్ ఇర్విన్
☛ Question No.14
భారతదేశం అగస్టు 15, 1947న స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సమయంలో గాంధీజీ ఎక్కడ ఉన్నారు ?
ఎ) పాట్నా
బి) నోవఖలి
సి) పుణే
డి) బొంబాయి
జవాబు : బి) నోవఖలి
☛ Question No.15
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన వారు ఎవరు ?
ఎ) అజయ్ కుమార్ మిశ్రా
బి) ఆచార్య ఎన్.జి.రంగా
సి) సుభాష్ చంద్రబోస్
డి) ఆచార్య జె.బి కృపలాని
జవాబు : సి) సుభాష్ చంద్రబోస్
0 Comments