Modern Indian History Gk Questions in Telugu Part - 4 || ఆధునిక భారతదేశ చరిత్ర జీకే ప్రశ్నలు - జవాబులు

Modern Indian History Gk Questions in Telugu Part - 3 || ఆధునిక భారతదేశ చరిత్ర జీకే ప్రశ్నలు - జవాబులు

ఆధునిక భారతదేశ చరిత్ర (గిరిజనులు, తిరుగుబాట్లు) జీకే ప్రశ్నలు - జవాబులు

Modern India History in Telugu Part - 4

    Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.

☛ Question No.1
విశాఖపట్టణంలో గిరిజన తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది ?
ఎ) 1935
బి) 1925
సి) 1832
డి) 1831 ‌

జవాబు : సి) 1832

☛ Question No.2
విశాఖపట్టణం గిరిజన తిరుగుబాటును పరిగణించి సరైనవి గుర్తించండి
1) ఈ తిరుగుబాటు కాశీపురం, పాయకరావుపేట, పాలకొండ, జమీందారీలలో జరిగింది.
2) తిరుగుబాటు అణచివేయడానికి నియమితుడైన అధికారి జార్జీ రుస్సెల్‌
3) 1939 లో ప్రభుత్వం XXIV చట్టం వేసింది
4) గిరిజనులు పితూరీల రూపంలో తిరుగుబాట్లు చేశారు.
ఎ) 1, 2, 3
బి) 1, 2, 4
సి) 1 మరియు 2
డి) 1, 2, 3, 4

జవాబు : డి) 1, 2, 3, 4

☛ Question No.3
బ్రిటిష్‌ వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికానిది గుర్తించండి ?
ఎ) గిరిజనుల స్వేచ్ఛకు భంగం కల్గించాయి
బి) గిరిజనుల ఆదాయం పెంచాయి
సి) సంప్రదాయ పరిపాలన వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి
డి) గిరిజనుల అడవులపై హక్కులను కోల్పొయేలా చేశాయి.

జవాబు : బి) గిరిజనుల ఆదాయం పెంచాయి

☛ Question No.4
బిహార్‌లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ?
ఎ) 1856-58
బి) 1855-56
సి) 1855-57
డి) 1857-59 ‌

జవాబు : బి) 1855 -56

☛ Question No.5
తమల్‌ గిరిజన తెగ ఏ ప్రాంతంలో నివసించారు ?
ఎ) ఛోటానాగపూర్‌
బి) బెంగాల్‌
సి) దక్కన్‌ ఫీఠభూమి
డి) మాల్వా పీఠభూమి

జవాబు : ఎ) ఛోటానాగపూర్‌

☛ Question No.6
1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీ బాగ్‌ వద్ద ఉన్న చిరో తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు ?
ఎ) పితాంబర్‌
బి) బిర్సా
సి) రామ్‌నాయక్‌
డి) కొమురం భీం

జవాబు :ఎ) పితాంబర్‌

☛ Question No.7
‘‘గోండు’’ ఉద్యమానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) దీని నాయకుడు కొమురం భీం
2) దీని నినాదం జల్‌, జంగిల్‌, జమీన్‌
3) ఈ తిరుగుబాటు తంత్రం గెరిల్లా పోరాటం

ఎ) 1, 2, 3
బి) 1 మరియు 3
సి) 3 మాత్రమే
డి) 2 మాత్రమే

జవాబు : ఎ) 1, 2, 3

☛ Question No.8
ఖాసీ జయంతియా కొండల్లో బ్రిటీష్‌ వారు వేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు పేరు ఏమిటీ ?
ఎ) అహోమ్‌
బి) సంతాలి
సి) ఖాసీ
డి) నాయక్‌ ‌ ‌

జవాబు : సి) ఖాసీ


Also Read :

☛ Question No.9
కుకీ తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఏది ?
ఎ) అస్సాం
బి) మణిపూర్‌
సి) మిజోరాం
డి) నాగాలాండ్‌

జవాబు : బి) మణిపూర్‌

☛ Question No.10
రంప ఏజేన్సీ అధిపతి మన్సబ్‌దారుకు సహాయం చేసినవారు ఎవరు ?
ఎ) సుబేదార్లు
బి) ముత్తాదార్లు
సి) జమీందార్లు
డి) జాగీర్దార్లు

జవాబు : బి) ముత్తాదార్లు

☛ Question No.11
1835లో మరణించిన రంప మన్సబ్‌ దారు ఎవరు ?
ఎ) రామ భూపతిదేవ్‌
బి) మాధవతి
సి) అంబుల్‌రెడ్డి
డి) సాంబయ్య

జవాబు :ఎ) రామ భూపతిదేవ్‌

☛ Question No.12
రంప తిరుగుబాటు అణిచివేసేందుకు వచ్చిన రెవెన్యూ బోర్డు సభ్యుడు ఎవరు ?
ఎ) రాబర్ట్‌ క్లైవ్‌
బి) సల్లెవన్‌
సి) సర్‌జాన్‌ షోర్‌
డి) హంటర్‌

జవాబు :బి) సల్లెవన్‌

☛ Question No.13
గిరిజనులు మాహువా చెట్ల పూలను దేనికి ఉపయోగిస్తారు ?
ఎ) తినడానికి
బి) మద్యం తయారికి
సి) ఎ మరియు బి
డి) అలంకరణకు

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.14
ఈ కిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) ఒడిశాలోని ఖోండ్‌లు సామూహిక వేటకు వెళతారు
2) మధ్యప్రదేశ్‌లోని బైగాలు ఉత్తమ వేటగాళ్లు
ఎ) ఎ మాత్రమే
బి) బి మాత్రమే
సి) 1 మరియు 2
డి) ఏదీకాదు

జవాబు : సి) 1 మరియు 2

☛ Question No.15
గిరిజన పంట కాలాలను జతపరచండి ?
1) జేత్‌
2) కార్తిక్‌
3) కౌర్‌
4) మూగ్‌

ఎ) కుత్కి పక్వానికి వస్తుంది
బి) కొత్త బెవార్‌లకు వెళ్లేవారు
సి) విత్తడం ప్రారంభిస్తారు
డి) బీన్‌ పక్వానికి వస్తుంది

ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఎ
బి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి

జవాబు : డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి

☛ Question No.16
1900లో జరిగిన బిర్సాముండాకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
ఎ) వడ్డీ, వ్యాపారులు, హిందూ భూస్వాముల్నీ వ్యతిరేకించారు
బి) బిర్సా అధిపతిగా ముండా రాజ్యం ఏర్పడాలన్నారు
సి) బిర్సాను 1897లో అరెస్టు చేశారు
డి) బిర్సా కలరా వ్యాదితో మరణించాడు

జవాబు : సి) బిర్సాను 1897లో అరెస్టు చేశారు

☛ Question No.17
నైషి తెగ గిరిజనులు ఉన్న ప్రాంతం ఏది ?
ఎ) అస్సాం
బి) అరుణాచల్‌ ప్రదేశ్‌
సి) ఒడిశా
డి) ఆంధ్రప్రదేశ్‌

జవాబు : బి) అరుణాచల్‌ ప్రదేశ్‌




Related Posts :

 

Post a Comment

0 Comments